కరోనా మరణాలు | కొన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ, మరణాల సంఖ్య మాత్రం మంగళవారం నమోదు కాలేదు
రకరకాలుగా రూపాంతం చెందుతున్న కొరోనాని ఖతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వైద్యపరిశోధకులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి వివిధ దేశాలు వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఫలితాలు ఎలా ఉన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సోమవారం కలిశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి సాయుధ దళాలు చేపడుతున్న సన్నాహాలు, సహాయ కార్యకలాపాలను వారిద్దరు స�
సెకండ్ వేవ్ వలన ప్రస్తుతం దేశంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈ పరిస్థితులలో కరోనాతో బాధపడే వారిని ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. రీసె
సెకండ్ వేవ్ దేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్షలు విధించకపోవడంతో ప్రజలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. మాస్క్లు ధరించి,
Mekapati Goutham Reddy: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి నాలుగో దశ అల్లాడిస్తున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఒకవైపు బెడ్స్ లేని పరిస్థితి. మరోవైపు ఆక్సిజన్ సంక్షోభం నెలకొన్నది. �
కోవిడ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ఓ వైపు ఆక్సిజన్ కొరత కూడా వేధిస్తోంది. ఇలాంటి టైమ్ లో ఆన్ లైన్లో ఆక్సిజన్ మిషన్లు వచ్చేశాయి. వీటిని ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అంటారు. వీటి గురి�
అడ్డసరం | ఆ మొక్క పేరే అడ్డ సరం. కరోనా వైరస్పై ఈ మొక్క ఏ మేరకు పని చేస్తుందనే విషయంపై ఢిల్లీలోని ఆయుర్వేద, రెస్పిరేటరీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అప్లయ్డ్ డెవలప్మెంట్ అండ్ జీనోమిమ్స్, ఐజీఐబీ వం
వైరస్ విజృంభిస్తున్నా ప్రజలు బేఖాతర్ ప్రాణాలు పోతున్నా కనిపించని పట్టింపు ఒకరి నిర్లక్ష్యం.. కొన్ని కుటుంబాలకు శిక్ష మాస్క్లు లేవు.. భౌతికదూరం లేనేలేదు తుంపర్లతో విస్తరిస్తున్నదన్న భయం లేదు మాస్క్