సినిమా ఇండస్ట్రీలో రోజుకు కనీసం ఒకరిద్దరు ప్రముఖులు కరోనాకు బలి అవుతూ ఉండడం అత్యంత విషాదకరంగా మారింది. తాజాగా బాలీవుడ్ నిర్మాత రియాన్ ఇవాన్ స్టీపెన్ కరోనాతో కన్నుమూసాడు.
కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ అందకుండా ఎవరూ చనిపోకూడదనే సంకల్పంతో.. మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్లను ప్రారంభిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. గత క�
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరుకు రూ. 2 కోట్లు విరాళంగా ఇవ్వడంతో పాటు 11 కోట్లు సేకరించిన టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకుంది. అరుదైన జన్యు సంబంధిత వ్యా
సెకండ్ వేవ్లో 45 ఏండ్లలోపువారిలో అధిక మరణాలు ఇతర ఆరోగ్యసమస్యలు లేకున్నా మృత్యువాత ముందస్తు లక్షణాలు బయట పడకపోవటం ముఖ్య కారణం అంటున్న వైద్యులు న్యూఢిల్లీ, మే 22: యువత, నడివయస్సువారిపై కరోనా పంజా విసురుతు�
కోవిడ్సెకండ్వేవ్ తో కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా ను నియంత్రించే దిశగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ ను అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు.