ఆరోగ్య బీమా నియమాలు…
2020లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్ అథారిటి (ఐఆర్ డీఏ) కోవిడ్ స్టాండర్డ్ హెల్త్ పాలసీల కింద కోవిడ్ ట్రీట్ మెంట్ ను ఆమోదించింది. ఐఆర్ డీఏ నిబంధన ప్రకారం కోవిడ్ సోకిన వ్యక్తికి ఆరోగ్య బ�
జైపూర్: పాకిస్థాన్ నుంచి భారత్కు వలస వచ్చిన హిందూ శరణార్థులు కరోనాకు చికిత్స పొందలేక చనిపోతున్నారు. భారత పౌరసత్వం లభించకపోవడంతో వారిని ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదు. దీంతో మహమ్మా�
రియల్ హీరో సోనూసూద్ కరోనా కష్టకాలంలో తనకు చేతనంత సాయం చేసుకుంటూ వెళుతున్నారు. రీసెంట్గా నాగ్పూర్కు చెందిన భారతి అనే యువతి ఊపరితిత్తులు కరోనా వలన 85 శాతం దెబ్బతినడంతో ఆమెకు మెరుగైన వైద్�
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు లక్షల మంది వైరస్ బారిన పడుతున్నారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తుంద�
కరోనా మహమ్మారి సృష్తిస్తున్న విలయంతో చాలా మంది జీవితాలు దుర్భరంగా మారాయి. కొందరు పొట్టచేతిన పట్టుకొని అన్నమో రామచంద్రా అంటున్నారు. మరి కొందరి పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉంది. ఇలాంటి పర
కొవిడ్-19 ఫ్రీ దేశంగా న్యూజిలాండ్ వ్యాక్సిన్ రాకముందే మహమ్మారి కట్టడి నాలుగు అంచెలతో వైరస్కు ముకుతాడు ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలు 50 లక్షల జనాభా కూడాలేని ఓ దేశం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరో�
అమెరికాకు సీరం సంస్థ స్పష్టీకరణ ఇతర దేశాల్లో వ్యాక్సిన్ తయారీ! న్యూఢిల్లీ, మే 1: కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి తమకు ముడి పదార్థాలు అవసరం లేదని ఆమెరికా ప్రభుత్వానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎ�
కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా మారడంతో చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. కొందరు త్వరగానే కోలుకుంటున్నప్పటికీ, మరి కొందరి పరిస్థితి విషమంగా మారుతుంది. ఇప్పట�
న్యూఢిల్లీ: కరోనా టీకా కోసం మూడు గంటల్లో సుమారు 80 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మే 1 నుంచి కరోనా వ్యాక్సినేషన్ మూడో దశ దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నది. ఇందులో భాగంగా 18-44 ఏండ్ల వారికీ ట