పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లు, కళాశాలల్లో విద్యార్థులు పెద్ద సంఖ్య కరోనా బారిన పడుతుండటంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. పలు విద్యాసంస్థల్లో విద్యార్థులు పదుల సంఖ్యలో పాజిటివ్కు �
ఆ మరుసటిరోజునుంచి దేశవ్యాప్తంగా..ఏడాదిగా మహమ్మారిపై సుదీర్ఘ పోరువైరస్తో దేశంలో 1,59,790 మంది మృతితగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్న కొవిడ్19మాస్క్, టీకానే పరిష్కారమన్న నిపుణులుజనతా కర్ఫ్యూ విధించి న�
కొవిడ్ను దూరం పెట్టేందుకు.. తొలి లాక్డౌన్ విధించి సంవత్సరం అవుతున్నది. ఇప్పటికీ ఆ మహమ్మారి చాటుమాటు నుంచీ దాడి చేస్తూనే ఉంది. కాకపోతే, హైదరాబాద్లో చాలామందికి కొవిడ్ వచ్చి తగ్గిపోయిందనీ, వాళ్లలో యాం�
24 గంటల్లో 35,871 కేసులు న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ర్టాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,871 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 102 రోజుల్లో ఇదే అత�
విస్తృతంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నది. మంగళవారం రాష్ట్ర
ముంబై : మహారాష్ర్టలోని నలాస్పూరా వెస్ట్లో విషాదం నెలకొంది. కొవిడ్ వ్యాక్సిన్ కోసం తన పేరును రిజిస్ర్టేషన్ చేయించుకునేందుకు క్యూలైన్లో నిల్చున్న ఓ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ
రియాద్: కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభంపై సౌదీ అరేబియా కీలక ప్రకటన చేసింది. మే 17 నుంచి దేశంలోని అన్ని విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనున్నట�