లిఫ్ట్ అడిగి దారిదోపిడీలకు పాల్పడుతున్న భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరా�
Ganja | గంజాయి(Ganja) విక్రయిస్తున్న దంపతులను(Couple arrested) ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా ముటుకూరు గ్రామానికి చెందిన యరపతి గోపి ( 25), చల్లా ఉమా మహేశ్వరి (24) ఇద్దరు భ
Cyber crimes | సులువుగా డబ్బులు సంపాదించాలని ఆ జంట అక్రమార్గాన్ని ఎంచుకుంది. అమాయకులకు వల వేస్తూ సైబర్ నేరాలకు(Cyber crimes) పాల్పడుతున్న దంపతులను వరంగల్(Warangal) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్న�
ఒంటరిగా వెళ్తున్న మహిళలు, వృద్ధులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న దంపతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపేట గ్రామానికి చెందిన గ�
పుట్టిన ఇద్దరు పిల్లలు మరణించారు. పది రోజుల క్రితం పుట్టిన మగబిడ్డ కూడా చావు అంచుల్లో ఉన్నాడు. పుట్టిన వారు పుట్టినట్టు మరణిస్తుంటే ఆ దంపతులు తట్టుకోలేకపోయారు.