జార్ఖండ్ జన్ ముక్తి పరిషద్కు చెందిన అగ్రనేతతో సహా ఇద్దరు మావోయిస్టులు శనివారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో మరణించారు. జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. అగ్రనేత పప్పూ లోహరా, మరో క�
మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన భీకర యుద్ధంతో దండకారణ్యం దద్దరిల్లింది. ఇరువర్గాల మధ్య జరిగిన పోరులో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గురువారం చోటు �
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్ జిల్లా మద్దేడ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నేషనల్ పార్�
ఆరుగురు మావోయిస్టులు మృతి.! | విశాఖ-తూర్పుగోదావరి సరిహద్దులోని కొయ్యూరు మండలం తీగమెట్ట వద్ద ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చె�
ఎదురు కాల్పులు | విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటుచేసున్నాయి.
మావోయిస్టులు మృతి | మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈటపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు- పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
కొత్తగూడెం క్రైం : చత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో ఘోటీయా సమీపంలో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఏఎఫ్ �
భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భారీ స్థాయిలో మావోయిస్టుల వస్తువులు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నా