ఒక వైపు వానకాలం సీజన్ సమీపిస్తుండడం, మరోవైపు ముందస్తు వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం పను ల్లో బిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా పంటల కోసం విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకునేందుకు ఎరువులు, విత్తనాల దుకాణా
తొలకరి చినుకు ముందే పలకరించడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెడుతున్నారు. అయితే, ఈ సీజన్కు అవసరమైన ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలొస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పత్తి, పచ్చిరొట్ట విత్తనాల కొరతకు సరఫరా లోపమే కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస�
ఆదిలాబాద్ జిల్లాలో విత్తన సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత పదేండ్లలో లేని పత్తి విత్తనాల కొరత ఈ ఏడాది వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నది. జిల్లాలో ఈ ఏడాది వానకాలంలో 5.6 లక్షల �
పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ఫర్టిలైజర్ షాపులను బుధవారం వ్యవసాయ, పోలీస్శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు.పట్టణంలోని రాజరాజేశ్వర ఫర్టిలైజర్ షాపులో పత్తి వితన ప్యాకెట్లను అధి�
పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి విత్తన భారం మోపింది. 2023-24 సీజన్కు పత్తి విత్తన ప్యాకెట్ల ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఒక్కో ప్యాకెట్పై రూ.43 చొప్పున ధర పెంచింది. దీంతో నిరుడు ప్యాకెట్ ధర రూ. 810 ఉండ