కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలు పెంచడంతో రైతులపై మోయలేని భారం పడనుంది. యేటా పెరుగుతున్న పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు, ఎరువుల ధరలు పెరగడం, మద్దతు ధర చెల్లించకపోవడం, బ్యాంకులు, ప్రైవేటు అప్పులతో స�
అన్నదాత కష్టం అంతా ఇంతాకాదు. ఆరుగాలం కష్టపడి పండిస్తే మిగిలేది అంతంతమాత్రమే. ప్రారంభంలో నకిలీ విత్తనాల బెడద, పంట పెరుగుతున్న క్రమంలో చీడపురుగుల బాధ.. అందులో అకాల వర్షాలు వస్తే అంతే సంగతి. రూ. లక్షల్లో పెట్�
జిల్లాలో పత్తి విత్తనాల బ్లాక్ దందా జోరుగా సాగుతున్నది. ఓ వైపు నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతుండగా, మరోవైపు బ్లాక్లో పత్తి విత్తనాల దందా జోరుగా సాగుతుండడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్లో ముక్కెర మల్లయ్య ఇంట్లో సుమారు రూ.35 లక్షల విలువైన నకిలీ విత్తనాలను శనివారం సిద్దిపేట టాస్క్ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు సీజ్ చేశారు.
రైతులపై కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఈ ఏడాది కూడా పత్తి విత్తనాల ధర పెంచింది. ఒక్కో విత్తన ప్యాకెట్పై రూ.43 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది. దీంతో గతేడాది రూ.767గా ఉన్న ప్యాకెట్ ధర రూ.810కి