హనుమకొండ జిల్లా పౌరసరఫరా శాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయింపులు, రైస్మిల్లుల ట్యాగింగ్, సీఎంఆర్ డెలివరీలో అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై పెద్ద ఎత్తున అక్రమ�
జిల్లాలోని పలు ప్రభు త్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. అధికారులు ప్రతినెలా రూ. లక్షల్లో వేతనాలు పొందుతున్నా లంచం తీసుకొనిదే పనులు చేయడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
అవినీతి కాంగ్రెస్ కమీషన్ల పడగ నీడలో ఆర్మూర్ నియోజకవర్గం విలవిల్లాడుతున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ �
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ(130వ సవరణ) బిల్లు, 2025 ప్రకారం ఐదేళ్లు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలకు సంబంధించిన కేసులలో అరెస్టయి వరుసగా 30 రోజులకు మించి కస్టడీల