AP Assembly Sessions | వచ్చే నెల అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సెప్టెంబర్ మూడో వారంలో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
TS Cabinet | రాష్ట్రంలోని అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం త
పరీక్షలు రద్దు | ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం జగన్ సమీక్ష | ఆంధ్రప్రదేశ్లో కరోనా పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు.
కర్ఫ్యూ వేళలు సడలింపు | ఏపీలో కరోనా కర్ఫ్యూ వేళలను ఆ రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపునిస్తూ నిర్ణయం తీసుకుంది.
బెంగళూరు, జూన్ 11: ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ సంగీతా మొబైల్స్..కరోనా సమయంలో తన ఉదారత చాటుకున్నది. తెలంగాణతోపాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో సంగీతా మొబైల్స్ షోరూం వద్ద భోజ
వేసవి సెలవులు పొడిగింపు | రాష్ట్రంలోని పాఠశాలలకు జూన్ 30 వరకు వేసవి సెలవులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా పేరుగాంచిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఎలా కరోనా రోగుల కోసం పాటుపడుతున్నారనేది చర్చనీయాంశంగా తయారైంది
కలెక్టర్లతో నేడు ప్రధాని మోడీ సమావేశం | కొవిడ్ ఉధృతి అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని 54 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో ప్రధాని మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు.
ధరణి రిజిస్ట్రేషన్ల నిలుపుదల | రాష్ట్రంలో రేపటి నుంచి ఈ నెల 21 వరకు ధరణి రిజిస్ట్రేషన్లు ఉండవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.