బ్యాంకుల పనివేళల్లో మార్పు | కరోనా ప్రభావం అన్ని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. తాజాగా బ్యాంకింగ్ సెక్టార్పైనా దీని ప్రభావం పడింది. కొవిడ్ ఉధృతి నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో గురువారం నుంచి మ�
న్యూఢిల్లీ శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాలు | న్యూఢిల్లీ శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 31 వరకు నిరాడంబరంగా జరుగనున్నాయి. బ్రహోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న అంకుర్పారణ, 23 ధ్వజారోహణం నిర్వహించనున్నారు.
ఢిల్లీ ,మే 12: కరోనాకష్టకాలంలో అగరుబత్తి రంగం స్థానికులకు జీవనోపాధి కల్పించనున్నది. కర్ర ఉత్పత్తి కోసం స్టిక్ తయారీ యూనిట్లను సమన్వయం చేయడానికి, ముడి పదార్థాల లభ్యత, యూనిట్ల పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, మా�
శ్రీశైలంలో తగ్గిన భక్తుల రద్దీ | కొవిడ్ కారణంగా శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గింది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే భక్తులను శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు.
మరోసారి విజిలెన్స్ దాడులు | ఆంధ్రప్రదేశ్లోని దవాఖానల్లో వరుస విజిలెన్స్ దాడులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో నాలుగు దవాఖానల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించి యాజమాన్యాలపై అధి�