రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు వచ్చిన ఐదుగురు చిన్నారులను పరీక్షించగా పాజిటివ్ అని తేలడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
కరోనా మళ్లీ కలవరం సృష్టిస్తున్నది. కొత్తగా పుట్టుకొచ్చిన జేఎన్-1 వేరియంట్ కలవరపెడుతున్నది. సంగారెడ్డి జిల్లాలో తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిని హోంక్వారంటైన్లో ఉంచి చికిత్స చేస్తున్
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆయన స్వీయ ఐసోలేషన్లో ఉంటున్నారు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ, ఎటువం�
Coronavirus | కరోనా సోకిన వారిని వెంటనే ఐసోలేషన్కు తరలించాలని ఒకవైపు ఆరోగ్యశాఖ అధికారులు సూచనలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ భయం కూడా పెరగడంతో మరిన్ని
30 సర్కిళ్లలో 63 కంటైన్మెంట్ జోన్లు రాకపోకలు నిలిపివేసి ఇంటింటి సర్వే ఈ జోన్లలో నిత్యం రెండుసార్లు రసాయనాల పిచికారీ గడప దాటొద్దు.. ప్రజల చెంతకే నిత్యావసరాలు అత్యవసరానికి సిద్ధంగా అంబులెన్స్లు బారికేడ�
కరోనా కేసులు | దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది. ఏప్రిల్ నెల మధ్య వరకు కరోనా కేసులు తారా స్థాయికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ)/ హయత్నగర్ / మాదాపూర్ : నగరంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మొన్నటి వరకు మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ర్టాల్లోన�