కొవిడ్ ముప్పు మరోసారి ముంచుకొస్తున్నది. దేశంలో, రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్కు చెందిన జేఎన్-1 సబ్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన�
వరంగల్ ఎంజీఎం దవాఖానలో కరోనా కేసు నమోదు అయిందన్న పుకారు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో గతంలో కరోనా మోగించిన మృత్యు ఘంటికలను గుర్తు చేసుకుంటూ రోగులు, అటెండెంట్లు భయాందోళనలకు గురయ్యారు. భూప�
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో అందరూ జాగ్రతలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు కేరళ, ఢిల్లీ తదితర రాష్ర్టాల్లో కొవిడ్ కేస�
Corona cases | దేశంలో కొత్తగా 7145 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,33,194కు చేరింది. ఇందులో 3,41,71,471 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు