గ్రేటర్ హైదరాబాద్ పౌరులపై ప్రభుత్వం మరో పన్నుల పిడుగు వేయడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు ఉన్న ‘వార్షిక అద్దె విలువ’ స్థానంలో.. ఇకపై క్యాపిటల్ వ్యాల్యూ’ ఆధారంగా ఆస్తి పన్నును లెకించనున్నారు. ట్రై కార్ప
ఏడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న జీహెచ్ఎంసీ చట్టం-1955 స్థానంలో ప్రభుత్వం కోర్ అర్బన్ రీజియన్ బిల్లు -2026 క్యూర్ బిల్లును తీసుకువస్తున్నది. ఈ మేరకు ముసాయిదా బిల్లును ఆదివారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి �
రెండేండ్లుగా నగరంలో అనుమతి లేకుండా విచ్చల విడిగా ప్రకటనల బోర్డులు వెలిశాయి. ప్రభుత్వానికి వెళ్లే ఆదాయాన్ని ‘టార్గెట్' చేసిన ముఖ్యనేత బంధువులు, అనుచరులు అందినంత దండుకుంటున్నారు.
కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో మహా నగర పాలనను పునర్వ్యవస్థీకరణ చేపట్టిన సర్కారు బుధవారం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ ము