మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర వసతి గృహంలో ఆదివారం విద్యార్థులే స్వయంగా వంటచేసుకొని అల్పాహారంతో సహా భోజనాలు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు విద్యార్థులను అడగగా రెండు రోజులు సెలవు రావడంతో
పాఠశాల వంట కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు.
విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నది.అర్ధాకలితో విద్యార్థులు విద్యనభ్యసించాల్సిన దుస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించా�