వంటగ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం పేదలపై భారం మోపిందని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట జి�
అంతర్జాతీయ మారెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినందున వంటగ్యాస్ ధరలు తగ్గించి, వినియోగదారులకు లబ్ధి చేకూర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండ
ఎన్నికలకు ముందు వంట గ్యాస్ ధరను రూ.200 తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ స్పందించారు. ఇది రేవ్డీ సంస్కృతి కాకపోతే మరేమిటి? అని నిలదీశారు.
పొగ సోకడం వల్లే కలిగే అనర్థాలు, జరుగుతున్న మరణాలు, తద్వారా మహిళలు పడుతున్న ఇబ్బందులపై గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశానికి హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా దేశంలో పేదలకు వంట గ్యాస్ అందడం లేదని, ఎల్పీజీ సిలిం�
కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గురువారం మోత్కూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పార�