షార్ట్ సర్క్యూట్తో నిర్మాణంలో ఉన్న కన్వెన్షన్ దగ్ధమైన సంఘటన గురువారం తొండుపల్లిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ తొండుపల్లి రెవెన్యూ పరిధిలోని నూతనం�
అల్గునూర్లోని లక్ష్మీనరసింహా కన్వెన్షన్హాల్లో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పార్టీ శ్రేణు�
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు, ఆచరణకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్కుమార్ విమర్శించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తేనే వారికి అధికారం�
ఉప్పల్ చౌరస్తాలో అత్యద్భుతంగా ఎంతో విశాలంగా రూ.36.50 కోట్ల వ్యయంతో స్కైవాక్ను (Sky Walk) హెచ్ఎండీఏ (HMDA) నిర్మించింది. దేశంలో అతిపొడవైన స్కైవాక్లలో ఒకటైన దీనిని నేడు మంత్రి కేటీఆర్ (Minister KTR) సోమవారం ఉదయం 11 గంటలకు ప�
తెలంగాణ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం శివ�