మంచి చేయడమే తప్పయితే కేసీఆర్ను కచ్చితంగా శిక్షించాల్సిందే. ప్రాణాలు పణంగా పెట్టి, తెలంగాణ తెచ్చినప్పటి నుంచి తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపేవరకు ఆయన చేసిన ప్రతీ పనిపై కమిషన్ వేయాల్సిందే. ఒకటి కాదు, రెండ
రాష్ట్రానికి ‘రాహు-రేతు’ దోషం పట్టుకున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. పచ్చగా అలరారుతున్న రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అల్లకల్లోలం జరుగుతున్నదని ఆ
నిరుద్యోగ భృతి ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టలేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారని, అది నిజమని సీఎం రేవంత్రెడ్డి ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సత�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల విషయంలో ‘మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ’ అని ప్రచారం చేసుకున్నట్టుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు.
సంబురంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు పలు చోట్ల రక్తదాన శిబిరాలు.. పండ్లు, మొక్కల పంపిణీ మరికొన్ని చోట్ల కేక్కట్ చేసి సంబురాలు మలక్పేట/సైదాబాద్/చాదర్ఘాట్, ఫిబ్రవరి 17 : మూసారాంబాగ్, పాత మలక్పేట డివ