కలెక్టర్ ఛాంబర్లో కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ సమక్షంలో శనివారం రెండో విడుత ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పోటీలో ఉన్న రాజ�
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు సరిపడా ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని ఈవీఎం స్ట్రా�
శానసనభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని, అందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ�
జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా జిల్లా ఎన్నికల అధికారి, ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు తెలిపారు. బుధవారం తన కార్యాల�
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నది. ఆ మేరకు జిల్లాలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ అప్రమత్తం చేస్తున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులు, ఎలక్టోరల్ �