రాష్ట్రంలో పేరుకపోయిన దాదాపు రూ. 25 వేల కోట్లకుగా బిల్లులు సాధించేందుకు బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా (బీఏఐ) ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లను ఏకతాటికిపైకి తెచ్చింది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు ఒకే గొడుగు
పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమంలో చైర్మన్లు, కాంట్రాక్టర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని పలువురు కా
Contractors | నిజామాబాద్-భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో అధికారుల పాలన సమయంలో కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్లంతా తమ పెండింగ్ చెల్లించాలంటూ గ్రామపంచాయతీ కార్యాలయానికి త�
15 నెలల క్రితం అధికారంలోకి వచ్చినా పాలనను గాడిన పెట్టలేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లంచాలు, కమీషన్ల ప్రభుత్వంగా మారిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బిల్లులు చెల్ల
మన ఊరు-మన బడి కార్యక్ర మం కింద చేపట్టిన పనులకు బిల్లులు రాక పోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రేవంత్ సర్కార్ కేవలం కొడంగల్ సెగ్మెంట్ పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించి కాం ట్రాక�
జీహెచ్ఎంసీ ఎదుట బల్దియా కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. గురువారం కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కాంట్రాక్టర్లంతా బైఠాయించి రూ.1500కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘వీ
జీహెచ్ఎంసీ ఎదుట బల్దియా కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. గురువారం కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కాంట్రాక్టర్లంతా బైఠాయించి రూ. 1500 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు.
పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బల్దియా కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. వివిధ అభివృద్ధి పనులకు రావాల్సిన రూ.1500 కోట్ల మేర బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమ�
జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ల పోరుబాట కొనసాగుతున్నది. రూ.1350 కోట్ల మేర పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు జీహెచ్ఎంసీకి సంబంధించిన మెయింటెనెన్స్ పనులు చేపట్టబోమంటూ.. ఈ నెల 18 నుంచి కాంట్రాక్టర్లంతా సమ్మెలోక