మారేడ్పల్లి : మారేడ్పల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గురువారం సుబ్రహ్మణ్య షష్టి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తల�
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే సాయన్న స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని కంటోన్�
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రతి బస్తీలో మెరుగైన మౌళిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసేందుకు కృషి చేస్తున్నట్లు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి చెప్పారు. బోర్డులో నిధ�
సికింద్రాబాద్, నవంబర్ 13: కంటోన్మెంట్ బోర్డు పరిధిలోనూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతుంది. దీంట్లో భాగంగానే శనివారం ఎమ్మెల్యే సాయన్న పురపాలక శాఖ మంత్రి కేట
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో ఆవర్లో ప్రస్తావించారు. రక్షణ శాఖ అధీనంలో సికింద్ర�
Cantonment | కంటోన్మెంట్ విలీన అంశంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ ప్రజలు కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. నిన్న