సికింద్రాబాద్ : కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు ప్రారంభించిందని ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో మాదిరిగానే పూర్తిస్థాయిలో త్వరలోనే ఉచితంగా త
సికింద్రాబాద్ : పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కార్కానాలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన 24 మందికి సీఎంఆర్ఎఫ్
మారేడ్పల్లి : కంటోన్మెంట్ నాలుగవ వార్డు భూలక్ష్మి ఆలయం వద్ద సీడీపీ నిధుల నుంచి హెచ్టీ కరెంటు లైన్ షిప్టింగ్ పనులను సోమవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. ఆయా వార్డుల్లో నెలకొన్న నీటి సమస్యలను పరిష్కరించేందుకు తన కోటా నుంచి
మారేడ్పల్లి, డిసెంబర్ 14: మోండా డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. దీనిలో భాగంగా మంగళ వారం జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ శ్రీన�
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే సాయన్న స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని కంటోన్�
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో ఆవర్లో ప్రస్తావించారు. రక్షణ శాఖ అధీనంలో సికింద్ర�