భద్రాద్రి జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) సంఖ్య 233కు పెరిగింది. ఇప్పటి వరకూ ఈ సంఖ్య 220గా ఉంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను, మరో ఏడు గ్రామాలను కలిపి కొత్తగూడెం మున్సిపల్ కార్
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బా�
జిల్లాల పునర్విభజన ప్రక్రియపై పునర్విచారణ చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో వికారాబాద్ జిల్లాలో కొత్త చర్చకు తెరలేసింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియను మళ్లీ చేపడితే వికారాబాద్ పెద్ద జిల్లా�
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కామారెడ్డి, గజ్వేల్.. రెండు స్థానాల నుంచి బరిలో ఉంటానని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పులకించిపోతున్నది. ప్రత్యేకించి కామార�
అభివృద్ధి, సంక్షేమంతో గడపగడపకూ చేరువైన బీఆర్ఎస్, రాబోయే ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నది. ఈ నెల 27న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్�
అభివృద్ధి పనులు మరింత ఊపందుకోనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధికి మలివిడుత నిధులు మంజూరయ్యాయి. గత జూన్లో తొలివిడుతగా ఒక్కొక్కరికీ రూ.1.50 కోట్ల చొప్పు�
అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ వాయిదాపడింది. జమ్ముకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు సంబంధించి దాఖలైన పిటిషన్లను గురు�