కాంగ్రెస్వన్నీ మాయమాటలేనని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత విమర్శించారు. వాటి వల్లనే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని అన్నారు. కానీ ఎన్నికల హామీలను కూడా నిలబెట్టుకోవడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ మార్కు పరిపాలనను వివరించాలంటే ‘ముసలి పులి-బంగారు కడియం’ కథ చక్కగా సరిపోతుంది. సొత్తు కోసం ఆశపడితే అంతే సంగతులు. పులి నోటికి చిక్కి విలవిలలాడటం తప్ప మరేమీ ఉండదు. కర్ణాటక ఐదు గ్యారెంటీలు అష్ట వం�
రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేపట్టారు. ఇప్పటికే మొదటి విడుత పూర్తి చేసి, సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియో
ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా గృహజ్యోతి (200 యూనిట్ల విద్యుత్తు), రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఈ నెల 27వ తేదీన చేవెళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనున్న దృష్ట్యా భారీ బహిరంగ సభకు ఆ పార్టీ నాయకులు ఏర
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు అందజేసేందుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో అధికారులు, సిబ్బంది గురువారం దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజలకు సంక్షేమ ఫథకాలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామంలో సర్పంచ్ శిరీషాలక్ష్మారెడ్డి �