రంజాన్ మాసం తొలి శుక్రవారం ఈ నెల 15న ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్టు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్
కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. షబ్బీర్ అలీకి కేబినెట్ హోదా కల్పిస్తున్నట్
మాటలు కోటలు దాటుతాయి.. చేతలు గడప కూడా దాటవన్నట్లు మారింది కాంగ్రెస్ పార్టీ తీరు. కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్పై పోటీకి దిగిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట నిర్వహించిన తొల�
నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ అనేక మాటలు మాట్లాడారని, షాదీముబారక్ తప్పా మైనార్టీలకు చేసిందేమిటీ అని అంటున్నారని తెలంగాణ ప్రభుత్వం మై నార్టీలకు ఎంతో చేసిందని ఎమ్మెల్సీ కల్వక�
‘కారే రావాలి.. కేసీఆరే కావాలి’ అంటూ కామారెడ్డి నియోజకవర్గం నినదిస్తున్నది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్తోపాటు తాను కామారెడ్డి నుంచి పోటీచేస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన