కాంగ్రెస్ పార్టీ| ఖమ్మం కార్పొరేషన్లో పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. సీపీఐతో కలిసి అన్ని స్థానాల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. ఎన్నికలకు ముందే మరో డివిజన్ను సొతం చేసుకున్న�
మంత్రులు | బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పండని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
శంకుస్థాపన| జిల్లాలోని కొత్తూరులో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణంలో కొత్తగా నిర్మించనున్న మున్సిపాలిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో కాంగ్రెస్పార్టీకి చెందిన పలువురు న�
కాంగ్రెస్| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కరోనా పాజిటివ్గా తేలారు. ఈ నెల 6న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టాయంలోని పూతుపళ్లిన్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు.
బీజేపీకి హస్తం నేత మద్దతు|
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత లఖాన్ జార్కిహోలీ, తన సోదరుడైన కాంగ్రెస్ పార్టీ ..
రాహుల్ గాంధీ | పెట్రోల్, డిజీల్ ధరలకు నిరసనగా వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆటోలో ప్రయాణించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం
హైదరాబాద్: ఒకవేళ తాను దేశానికి ప్రధానమంత్రిని అయితే అప్పుడు ఉద్యోగ కల్పనపైనే ఎక్కువ దృష్టిపెట్టనున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అభివృద్ధి మంత్రం కన్నా.. ఉద్యోగాలు కల్పించడమే క
హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరికొందరు నామినేషన్లు దాఖలు చేయ�