నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టీ జీవన్రెడ్డి ఓటమి భయంలో పడ్డారు. తాను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవని తెలుసుకున్న జీవన్రెడ్డి ప్రజలను నమ్మించేందుకు నానాయాతన పడుతున్
ఎన్నికల ముందర మభ్యపెట్టి మోసగించిన పార్టీలకు ప్రజలు షాక్ ఇస్తున్నారు. హామీలు ఏమయ్యాయని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఓట్ల కోసం మళ్లీ వస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి �
మోసపూరిత పార్టీలను నిలదీసే గ్రామంగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం ప్రత్యేకతను సంతరించుకున్నది. ఆ ఊరి జనాల చైతన్యం ఇప్పుడు మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. హామీలు అమలు చేయని వారిని �
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మరిచిపోయిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి వంద రోజుల్లో హామీలు అమలు చేస్
అబద్ధాలు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ..సొల్లు కబుర్లు మాని ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్�