కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేస్తున్నది జనహిత పాదయాత్ర కాదని.. ఆరు గ్యారెంటీల అంతిమయాత్ర అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ ‘జనహిత పాదయాత్ర’లో జనాలను ఎవ్వరినీ ఆమె దరిదాపుల్లోకి రానివ్వడంలేదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో మూడో రోజు పాదయాత్ర పోలీసుల నిర్బ
సీఎం రేవంత్రెడ్డి ఎన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె అనుకున్నట్టుగానే పాదయాత్ర చేపట్టారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
మండలంలోని రంగాపూర్ నుంచి టీపీసీసీ ఆధ్వర్యం లో గురువారం చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర వాహనదారులకు చుక్కలు చూపించింది. ఈ సందర్భంగా వాహనదారులు సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్లో చిక్కుకుపోయి తీవ్ర అసహనం వ్�