కాంగ్రెస్లో ‘కొండా’ దుమారం తారాస్థాయికి చేరింది. మూడు రోజులుగా రోజుకో సంచలనం అన్నట్టుగా పరిణామాలు వేటికవే పోటాపోటీగా సాగుతున్నాయి. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. అటు రాష్ట్రంలో, పార్టీలో, ప్రభుత్వంలో నా
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యనేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ క్యాడర్ బాహాబాహీకి దిగుతుండడం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. నియోజకవర్గాల్లో �
కాంగ్రెస్ నాయకులకు, మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు అడుగడుగునా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎకడ చూసినా ఇదే వైఖరి కనిపిస్తుంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఎకడ పర్యటించినా
ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలగించేలా వ్యవహరిస్తున్న మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్రావుపై చర్యలు తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానానికి సొంత ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల తీరు నచ్చక ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడుతున్నారు. ఇన్నాళ్లు అధికార కాంగ్రెస్ పార్టీపై ఆనేత�
గ్రూపుల గొడవతో వరంగల్ కాంగ్రెస్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్నది. అటు కొండా దంపతులు, వ్యతిరేక వర్గం ఎమ్మెల్యేల పరస్పర విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదులతో ఇప్పటికే ముదరగా తాజా కొండా మురళి గాంధీభవన్ సాక్ష