ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతిన్నదంటూ రోడ్డెక్కారు. శుక్రవారం సిరిసిల్లలో వందలాది ఆటోలతో ర్యాలీ తీశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహా సంకటంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని ఏ బస్సు చూసినా మహిళా ప్రయాణికులే బస్టాండులన్నీ మహిళలతో నిండిపోతున్నాయి. బస్సుల్లో పురుష ప్రయాణికులు కనిపించడం లేదు.
ఎయిర్పోర్టు మెట్రో రైలు రూటు మార్పుతో ప్రభుత్వంపై కిలోమీటరుకు అదనంగా రూ.50 కోట్ల భారం పడనున్నది. కేసీఆర్ సర్కారు శంకుస్థాపన చేసిన రాయదుర్గం-ఎయిర్పోర్ట్ మెట్రో మార్గంతో రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా
‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలులో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేయనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. మహాలక్ష్మి పథకంతో తాము జీవనోపాధి కోల్పోతున్నామని, వెంటనే ఈ పథకాన్ని రద్ద�
కాంగ్రెస్ సర్కారు ప్రారంభించిన మహాలక్ష్మి పథకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని, వెంటనే ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ గురువారం ఆటో యూనియన్ల నాయకులు, యజమానులు, డ్రైవర్లు నిరసన చేపట్టారు.
Auto drivers protested | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్(Free bus) సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్ల(Auto drivers) కుటుంబాలు రోడ్డున పడతాయని ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం �
‘రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ చేవెళ్ల డిక్లరేషన్ను తూచా తప్పకుండా అమలు చేయాలి. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే డీఎస్సీతోపాటు అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి’ అని ఎమ్మార్పీఎస
ధాన్యం కొనుగోళ్ల వేళ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ధాన్యం అమ్మాలా.. వద్దా..? అనే మీమాంస కనిపిస్తున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద 500 బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా.. ఇప్పటి�
‘మేం ఎట్లా బతకాలి.. ప్రయాణికులు లేక తల్లడిల్లుతున్నం.. ఫైనాన్స్ కట్టలేని దుస్థితిలో ఉన్నం.. కుటుంబాలు రోడ్డున పడేపరిస్థితి ఉంది.. ఉచిత బస్ ప్రయాణంతో నష్టపోతున్నం..’ అంటూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ బస్టాం�
ప్రభుత్వ పథకాలను అర్హులైన ల బ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగం గా చేపట్టిన మహాలక�
పరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ టి. రాం మోహన్రెడ్డి విజయోత్సవ ర్యాలీని ఆదివారం పరిగిలో ఘనంగా నిర్వ హిం చారు. ప్రధాన వీధులగుండా ర్యాలీ సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై డీజే ప�
మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నా రు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆదివారం ఆయన పట్టణంలోని తిప్పాపూర్.
సమైక్య పాలనలో సిరులతల్లి సింగరేణి నిర్లక్ష్యానికి గురైంది. పాలకుల ధోరణి కారణంగా సంస్థ నష్టాల్లోకి పోయింది. అప్పులు కట్టలేక అప్పటి కాంగ్రెస్ సర్కారు పూర్తిగా తెలంగాణ ఆస్తిగా ఉన్న సంస్థలో 49 శాతం వాటాను �
కొత్తగా కొలువుదీరిన మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లాకు మళ్లీ కీలక పదవులు దక్కాయి. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబును ఐటీశాఖ, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ను బీసీ సంక్షేమ శాఖ వరించాయి.