మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులు చేయకుండా కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. గుర్రంగూడలో ముంపునకు గురైన కాలనీల్లో ఆమె పర్యటించారు. అ
జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వ్యవహరించిన తీరుకు నిరసనగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు శుక్రవారం కూడా ఆందోళన కొనసాగించారు. బీఆర్ఎస్ కార్ప�
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్యన వివాదం ముదిరింది. రెండు వర్గాలుగా విడిపోయారు. వారి మధ్యన విభేదాలు తారస్థాయికి చేరాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తలను కిడ్నాప్ చేసి.. దాడికి పాల్పడిన ఘటనలో బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయద్దీన్ ప్రధాన అనుచరుడు చోర్ అబ్బూతో సహా ఐదుగురు నిందితులను జూబ్లీహల�