కరకు మాటలు, అనుచిత చేతలతో తరచుగా వివాదాస్పదం అవుతున్న సీఎం రేవంత్రెడ్డి మరోసారి తన తీరును బయటపెట్టుకున్నారు. ప్రైవేటు టీచర్లకు చదువు, అనుభవం లేవని అన్నారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నాలుగు నెలలు దాటింది. అయినా పాలన మాత్రం గాడిన పడలేదు. ‘ఎక్కడి గొంగడి అక్కడే’ అనే చందాన రాష్ట్రంలో సమస్యలన్నీ ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. నిరుద్యోగ యువతకు మొదటి ఏ�
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ప్రదానం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వాగతిం
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్పై మాజీ ప్రధాన మంత్రి, జేడీఎస్ వ్యవస్థాపకుడు హెచ్డీ దేవెగౌడ విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఐదు రాష్