మండలంలోని 11 రెవిన్యూ గ్రామ సభలో కలిపి రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి గ్రామసభలు నిర్వహించారు. 17 గ్రామాలకు గాను వివిధ భూ సమస్యలపై 2589 మంది రైతులు రెవిన్యూ అధికారులకు దరఖాస్తు ఫారాలు అందజేశరు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందుపట్ల వెంకటేష్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నెమెంట్ గురువారం ముగిసింది.
Sai Parayanam | జగిత్యాల జిల్లా కేంద్రంలోని శిరిడి సాయి మందిరంలో గత ఎనిమిది రోజులుగా జరిగిన సాయి నామ సప్తాహం సోమవారం ఘనంగా ముగిసింది. అన్ని బ్యాచుల భక్తుల పాటల మధ్య, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 16 రోజులపాటు నిర్వహించిన ఐదో విడత ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం విజయవంతమైందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు అ�
పచ్చదనం, పరిశుభ్రతతో ఊరూవాడా కళకళలాడుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. సీఎం కేసీఆర్ మాన
ఊర్లోకి సీసీ రోడ్లు వచ్చినయ్.. రోడ్డు పక్కన చెత్త మాయమైంది.. ఊగులాడే విద్యుత్తు వైర్లు లేకుండా పోయినయ్.. మురుగు కాలువలు మంచిగైనయ్.. పనికిరాని బోరుబావులు మూతవడ్డయ్.. వైకుంఠ ధామాలకు కరెంటొచ్చింది.. అవసరం �