స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థకు మహర్దశ కలుగనున్నది. దీనిని సిల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉపాధి కల్పన పారిశ్రామిక అవసరాలకు మానవ వనరులను తయారు చ�
రాష్ట్రంలోని సర్కారు బడులకు త్వరలో విద్యుత్తు బిల్లుల భారం తప్పనున్నది. బడుల విద్యుత్తు కనెక్షన్లను కమర్షియల్ క్యాటగిరీ నుంచి డొమెస్టిక్ క్యాటగిరీకి ప్రభుత్వ మార్చనున్నది.
ప్రైవేటు కళాశాలలకు దీటుగా 2017లో షెడ్యూల్డ్ తెగల వారికోసం 22 డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేసింది. అంతేకాకుండా 1,455 రెగ్యులర్ టీచింగ్, నాన్టీచింగ్ పోస్టులను ఈ కాలేజీలకు మంజూరు చేసింది. వీటిని ఉన్నతస్థాయి నై�
గిరిజన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం మెరికల్లా తీర్చిదిద్దుతున్నది. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 2,326 విద్యాలయాల ద్వారా 2.32 లక్షల మందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నది.
రాష్ట్రంలోని సర్కారు బడులు డిజిటల్ ఎడ్యుకేషన్ దిశగా అడుగులేస్తున్నాయి. ఇదే కోవలో తాజాగా 2 వేలకు పైగా ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు.
2 వేల స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు ల్యాబ్లు, క్లాస్రూంలకు రూ.170 కోట్లు ఇటీవలి పీఏబీ సమావేశంలో ఆమోదం హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యను డిజిటలైజేషన్గా మార్చేందుకు విద్యాశాఖ అధికారులు