విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలు శృతిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కోసం ఎస్ఎస్ఏ ఉద్యోగులు
Harish Rao | అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లోనే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను తీరుస్తానని చెప్పిన రేవంత్రెడ్డి ఇప్పుడు ముఖం చాటేశారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పేస్కేల్ అమలుచేయాలన్న డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులు మంగళవారం నుంచి సమ్మె బాటపట్టారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, మహ�
తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో రెగ్యులరైజ్ చేస్తామని, మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డి హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని సమగ్రశిక్షా ఉద్యోగుల సం�