ప్రస్తుతం భారత జాతీయాదాయంలో తక్కువ వాటాగల రంగం- వ్యవసాయ రంగం అధిక వాటాగల రంగం- సేవా రంగంఅధిక వాటాగల వ్యవసాయ రంగ విభాగం- వ్యవసాయంఅధిక వాటాగల పారిశ్రామిక రంగ విభాగం- తయారీ రంగం (ఉత్పత్తులు) సేవారంగంలో అధిక వ�
రాష్ట్రంలోని మృత్తికల అడుగు పొరలు కఠినంగా ప్రవేశ యోగ్యం లేకుండా ఉండటంవల్ల చెరువులో నీరు ఎక్కువకాలం నిల్వ ఉండే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రంలో భూగర్భ జల మట్ట్టాలు గణనీయంగా పెరుగుతున్నట్టు రాష్ట్ర భూగర్
బయ్యారం చెరువు శాసనం: కాకతీయ గణపతిదేవుడి సోదరి మైలాంబ ఈ శాసనం వేయించింది. ఈ శాసనంలో కాకతీయుల వంశవృక్షం గురించి వివరించింది. దీని ప్రకారం కాకతీయుల మూలపురుషుడు వెన్నడు. ఇతను దుర్జయ వంశానికి చెందినవాడు. శాస�
అపారమైన అవకాశాలకు చిరునామా మల్టీమీడియా. డ్రాయింగ్, పెయింటింగ్పై కొద్దిపాటి అవగాహన ఉండి, సృజనాత్మక ఆలోచనకు తోడు ఓపిక, కష్టపడేతత్వం ఉంటే ఆకాశమే హద్దుగా అతి తక్కువ సమయంలో విజయతీరాలకు చేరుకోవచ్చు. ఈ రంగంలో
అనేక విభిన్నతలు ఉన్న సమాజంలో అన్ని వర్గాల ప్రజల జీవితాలను ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రభుత్వాలు ఏకరూప విధానాలను అనుసరిస్తే పెద్దగా ప్రయోజనాలు ఉండవు. ఎవరికి ఎలాంటి చేయూతనిస్తే ప్రగతిమార్గంలోకి వస్తార
ప్రజల దైనందిన అవసరాలను తీర్చి వారి సమస్యలను పరిష్కరించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కష్టంతో కూడుకున్న పని. స్థానికసంస్థలకు ఈ బాధ్యత అప్పగిస్తే ఈ సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. అధికారాన్ని స్థానిక స�
స్పర్శ కోణానికి కొన్ని ఉదాహరణలు – నీరు, ఆల్కహాల్, గ్లిజరిన్ ద్రవాల స్పర్శకోణం దాదాపు గాజుతో 00 ఉంటుంది. – పాదరసం, గాజుల మధ్య స్పర్శకోణం 1400 – వాటర్ ప్రూఫింగ్ కారకాల స్పర్శకోణం 900ల కంటే ఎక్కువ. – వెట్టింగ్ �
కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కే చంద్రశేఖర్రావు 2016, మే 2న ప్రారంభించారు. -ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై ప్రధాన బ్యారేజీని నిర్మించారు. ఇది కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద (మహదేవ్పూర్ మండలం) జయశంకర్ �
తెలంగాణ యువ మేధావి వర్గమైన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మునగాల రాజా, రావిచెట్టు రంగారావు మొదలైనవారు తెలుగుభాషా వికాసాల ప్రచారం కోసం గ్రంథాలయోద్యమాన్ని 1901లో ప్రారంభించగా.. మాడపాటి హనుమంతరావు, ఆలంపల్లి వె
కాంతి – స్వయం ప్రకాశిత వస్తువు నుంచి వెలువడి ఏదైనా తలంపై పడి, ఆ తలం నుంచి పరావర్తనం చెంది కంటిలోని ఆప్టిక్ నాడిని చేరి తద్వారా ఆ వస్తువు మనకు కనిపించేలా చేసే శక్తిరూపమే కాంతి. – క్లుప్తంగా దృష్టి జ్ఞానం
1891లో మొత్తం కార్మికుల్లో 10.9 శాతంగా ఉన్న వ్యవసాయ కార్మికులు 1941 నాటికి 41.4 శాతానికి చేరింది. రైతుల వాటా 1891లో 87.2 శాతంగా ఉండి, 1941 నాటికి 47.9 శాతానికి తగ్గింది. కానీ, 1951లో వ్యవసాయ కార్మికుల వాటా 25.2 శాతానికి తగ్గగా రైతుల వ�
దక్షిణాఫ్రికాలో గాంధీ రెండోదశ పోరాటం 1906 నుంచి మొదలైంది. ఈ దశలో ఆయన శాసనోల్లంఘనను ఉద్యమ విధానంగా ఎంచుకుని, దానికి సత్యాగ్రహం అని పేరు పెట్టారు. దక్షిణాఫ్రికాలోని ప్రతి భారతీయుడూ తన వేలిముద్రలున్న గుర్తిం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ఒక కుగ్రామంలా మారిపోయింది. దేశాల మధ్య దూరభారం తగ్గి.. వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఒక దేశానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మరో దేశంలో పరిశ్రమలు, వ్యాప
భూస్వాముల దోపిడీకి, అన్యాయాలకు వ్యతిరేకంగా కొన్ని గ్రామాల్లో సందర్భాన్ని బట్టి తిరుగుబాట్లు ప్రారంభమయ్యేవి. ముఖ్యంగా 1940-46 మధ్యకాలంలో ఆంధ్రమహాసభ – కమ్యూనిస్టులు ఇటు భూస్వాములను అటు ప్రభుత్వాన్ని కూడా