1. భారతీయ సమాజ ముఖ్య లక్షణం? 1) ఏకత్వం 2) భిన్నత్వం 3) సంస్కృతి 4) జీవన విధానం 2. భారతదేశంలో వ్యక్తి సామాజిక అంతస్తును గుర్తించడానికి ఆధారం? 1) మతం 2) సంస్కృతి 3) ఆర్థికస్థాయి 4) కులం 3. భారతదేశంలోనే ఆవిర్భవించి హిందూ మత�
1. ప్రతిపాదన (A): భారత రాజ్యాంగం ఒకచేత్తో హక్కులను ప్రసాదించి మరో చేతితో వెనక్కి తీసుకున్నది కారణం (R): ప్రజలకు ప్రాథమిక హక్కుల రూపంలో ఏది లభిస్తున్నదో అంచనా వేయడం కష్టం 1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ 2) A, Rలు రెం
-1970లో శ్వేత విప్లవం ప్రారంభమైంది. పాల ఉత్పత్తిలో స్వయంప్రతిపత్తి సాధించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. దేశంలో శ్వేత విప్లవాన్ని ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా పిలుస్తారు. -శ్వేత విప్లవంలో భాగంగా దేశ ప్రజల అవససరాలకు సరిప
ఫజల్ అలీ కమిషన్ నివేదికకు భిన్నంగా, తెలంగాణ ప్రజల మనోభావాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఆంధ్ర నేతల లాబీయింగ్తో 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అలా ఏర్పడిన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్
1. లోక్సభకు రెండుసార్లు డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన ఏకైక వ్యక్తి తంబిదురై ఏ ప్రాంతానికి చెందినవారు? 1. తమిళనాడు 2. కర్ణాటక 3. కేరళ 4. మహారాష్ట్ర 2. దేశ అకౌంట్స్, ఆడిట్స్ విభాగానికి సంరక్షకుడిగా పేర్కోనబడే కంప�
బహమనీ వంశం అంతరించడంతో రాజ్యం ఐదు స్వతంత్ర భాగాలుగా విడిపోయి కొత్త రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి.. -నిజాం ఉల్ముల్క్ ఆధీనంలో అహ్మద్నగర్ -ఆదిల్షా ఆధీనంలో బీజాపూర్ -కుతుబ్ ఉల్ ముల్క్ ఆధీనంలో గోల్కొండ -ఇమాదు
చెక్, స్లావిక్ భాషలో రోబోటా అనే పదానికి బానిస కార్మికుడు అని అర్థం. కారెల్ కాపెక్ అనే చెక్ రచయిత రస్సుమ్స్ యూనివర్సల్ రోబోట్స్ (RUR) అనే గ్రంథం ద్వారా రోబో అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. రోబోల అధ్యయన�
1. వెట్టిపై వివిధ రాష్ర్టాలు రూపొందించిన చట్టాలు, సంవత్సరాలను జతపర్చండి. 1) బీహార్ కమియంతి చట్టం ఎ) 1920 2) హైదరాబాద్ భగేలా చట్టం బి) 1943 3) కేరళ బాండెడ్ లేబర్ చట్టం సి) 1975 4) మద్రాస్ ఏజెన్సీ బ్యాండేజ్ చట్టం డి)1940 1) 1-సి,2-బి,3-
ఒక ప్రదేశాన్ని నగరంగా గుర్తించాలంటే..ఆ ప్రాంత జనాభా 5000లకు తక్కువ కాకుండా ఉండాలి. ప్రదేశ జనసాంద్రత చ.కి.మీ.కు 400 కానీ, అంతకంటే ఎక్కువగాని ఉండాలి. 75 శాతం మంది పురుషులు వ్యవసాయేతర వృత్తుల్లో ఉండాలి. పారిశ్రామికం
సీఏ కోర్సులో తరగతి విజ్ఞానంతోపాటు ప్రాక్టికల్ విజ్ఞానం కూడా చాలా ముఖ్యం. అంటే విద్యార్థి తరగతిలో నేర్చుకున్న అంశాలు నిజ జీవితంలో ఎలా ఆచరించాలో కూడా తెలుసుకోగలగడమే ఈ ప్రాక్టికల్ శిక్షణ ఉద్దేశం. -పెరుగుత�
ఖనిజం -భూమి లోపల నుంచి తవ్వితీసే దాన్ని ఖనిజం అంటారు. నీరు కూడా ఒక ఖనిజమే. ఖనిజ వనరులు -భూమిలోపల సహజసిద్ధంగా లభించే రాతి సమ్మేళనాలను ఖనిజ వనరులు అంటారు. -ఖనిజ వనరుల అధ్యయనాన్ని మినరాలజీ అంటారు. -ఖనిజాలు పునర�
తెలంగాణ మిగులు నిధులను లెక్కకట్టడానికి కుమార్ లలిత్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1969, జనవరి 23న కమిటీని నియమించింది. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈయన పేరును సూచించింది. 1956, నవంబర్ 1 నుంచి 1968, జ�
ప్రస్తుతం భారత జాతీయాదాయంలో తక్కువ వాటాగల రంగం- వ్యవసాయ రంగం, అధిక వాటాగల రంగం- సేవా రంగం, అధిక వాటాగల వ్యవసాయ రంగ విభాగం- వ్యవసాయం, అధిక వాటాగల పారిశ్రామిక రంగ విభాగం- తయారీ రంగం (ఉత్పత్తులు), సేవారంగంలో అధి�