స్టాటిస్టిక్స్ సర్వేలు, బడ్జెట్లు, ప్రయోగాలు తదితరాలను గణాంకాల రూపంలో ప్రజలకు అర్థవంతంగా వివరించడమనేది చాలా కష్టమైన ప్రక్రియ. డాటా సేకరణ, ప్రణాళిక రచనతో సహా డాటా అంశాలను సూచించడంలో కీలకపాత్ర గణాంక ని�
సీఏ కోర్సులో నూతన విధానం 2017, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. సీఏ ఇన్స్టిట్యూట్ ముఖ్య ఉద్దేశం సీఏ చదివిన వారికి విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించండం. భారత చార్టర్డ్ అకౌంటెంట్లకు ప్రపంచస్థాయిలో ఉద్యోగావకాశా�
రూపాయి విలువ పతనం అనేది ఏ మాత్రం వాంఛనీయం కాదు. దీనివల్ల ఎన్నో రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది. మొత్తం భారం సామాన్య వినియోగదారులపై పడుతుంది. కాబట్టి ప్రణాళికాబద్ధమైన వ్యూహంతో సరైన అవగాహన, పరస్పర సహకారంతో �
నిర్మల్ పెయింటింగ్స్, బొమ్మలు ఈ పరిశ్రమను 1955లో స్థాపించారు. నిర్మల్ పెయింటింగ్స్ బంగారు వర్ణానికి ప్రసిద్ధి. ఈ బొమ్మలు సజీవంగా, సహజంగా కనిపిస్తాయి. వీటికి తయారీకి పునికి కర్రను ఉపయోగిస్తారు. పెయింటింగ్స�
హైదరాబాద్ సంస్థానంలో 1943-44 నాటికి ప్రాథమిక పాఠశాలల సంఖ్య 4 వేలకు పెరిగింది. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడటంతో ప్రాథమిక విద్యకు నిధుల కొరత ఏర్పడింది. విద్యారంగానికి కేటాయించిన వాటాలో అధిక భాగం యూనివర�
1. కిందివాటిలో సరికాని అంశం? 1) భారతదేశానికి నదీ ఆధారిత నామకరణం- ఇండియా 2) భారతదేశం ప్రధానంగా 80 4-370 6ల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది 3) కర్కాటకరేఖను రెండుసార్లు సమీపించే నది- సబర్మతి 4) భారత ప్రామాణిక కాలాన్�
చక్రవాతాలు (Cyclones) – సైక్లోన్ అనే పదం సైక్లోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో సైక్లోస్ అంటే చుట్టుకుని ఉన్న పాము లేదా పాము మెలికల చుట్టు (Coils of a snake) అని అర్థం. – 1848లో బ్రిటిష్ వాతావరణ శాస్త్రవేత్త హె
వైఎస్ తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు – వైఎస్ రాజశేఖర్రెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించకుండానే పులిచింతల, పోలవరం, సింగూరు కెనాల్ ప్రాజెక్టులను తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు హాని కలిగించే రీతిలో చేపట్టడ�
– రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిసి సంయుక్తంగా ఏర్పడిన తెలంగాణ జేఏసీకి రాజకీయాలకు సంబంధంలేని వ్యక్తి కన్వీనర్ కావడం విశేషం. అనతికాలంలోనే అన్ని స్థాయిల్లో టీజేఏసీలు ఆవిర్భవిం�
-సమ్మిళిత వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 11, 12 ప్రణాళికల్లో సమ్మిళిత, సత్వర వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. 11వ పంచవర్ష ప్రణాళిక -సమ్మిళిత వృద్ధి సాధించడానికి మొత్తం 27 ద్రవ్య విధాన లక్ష్యాలను 13 రాష్ట్రా
కార్పొరేట్ కార్యాలయాలు మొదలు చిన్నచిన్న సంస్థలు, కంపెనీల వరకు ఎక్కడైనా సరే కంప్యూటర్ లేనిదే పని జరుగని రోజులివి. బ్యాంకులు, ఆస్పత్రులు, హోటళ్లు, మీడియా సంస్థలు ఇలా అన్ని రంగాల్లో కంప్యూటర్ల వినియోగం పెర�
1. విస్తృతి అక్షాంశాల దృష్ట్యా భారతదేశం వేటి మధ్య విస్తరించింది? 1) అరుణాచల్ ప్రదేశ్ – రాణ్ ఆఫ్ కచ్ 2) రాణ్ ఆఫ్ కచ్ – జమ్ముకశ్మీర్ 3) కన్యాకుమారి – జమ్ముకశ్మీర్ 4) గుజరాత్ – కన్యాకుమారి 2. దేశంలో పొడవైన బీచ్ �
తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ – తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్రంలోని ప్రాంతీయ అసమానతలపై పరిశోధన, అధ్యయనం చేయడం, వాటికి సంబంధించిన ప్రచురణలను లక్ష్యాలుగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్�
2013లో అధికారంలోకి వచ్చిన యామీన్ అనుసరించిన పలు విధ్వంసకర విధానాలవల్ల మాల్దీవులు, భారత్కు మధ్య అంతరం పెరిగింది. యామీన్ రాకతో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న దేశం నియంతృత్వంలోకి జారుకునే పరిస్థితులు ఏర్పడ్డాయ�
– గాంధీజీ 1915లో భారత్కు తిరిగివచ్చారు. దక్షిణాఫ్రికా లో ఆయన నిర్వహించిన పోరాటం అప్పటికే భారత్లోని విద్యాధికులకే కాక, బడుగు జనాలకు కూడా తెలిసిపోయింది. కుంభమేళా సందర్భంగా హరిద్వార్ వెళ్లినప్పుడు ఆయన్న�