-నిజాం నిరంకుశ పాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యంలో ప్రజాచైతన్యం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశమంతటా జరుగుతున్న ప్రజా పోరాటంలో చైతన్యవంతమైన నిజాం రాజ్యంలోని విద్యావంతులు స�
-నాగరికత ఏర్పడినప్పటి నుంచి వివిధ దేశాలవారు భారత్పై దండెత్తినా భౌగోళికంగా దేశం ఇతర ప్రపంచం నుంచి (హిమాలయాలు, సుదీర్ఘ తీరప్రాంతం ఉండటంవల్ల) సంబంధాలు లేకుండా ఒంటరిగా ఉండటంవల్ల ఇక్కడ సంప్రదాయాలు, ఆచారాలు,
ఆంధ్రజన కేంద్ర సంఘం -ఈ సంఘం మొదటి సమావేశం హనుమకొండలో 1924, ఏప్రిల్ 1న జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, హుజూరాబాద్ల నుంచి సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రజనసంఘం ఆశయాలను కొంత విస్తరించ�
మొత్తం పొడవు: 1440 కి.మీ. -ప్రవహించే రాష్ర్టాలు: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ -పరివాహక రాష్ర్టాలు: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ -తెలంగాణలో కృష్ణానది మొత్తం పొడవు: 450 కి.మీ. -జన్మస్థలం: పశ
బ్రిటిష్ పాలనలో భారతీయులకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించిన నాటి మేధావులు ఎవరికివారు అనే రాజకీయ, ప్రజా సంస్థలను స్థాపించి పోరాటాలు సాగించారు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుతో మేధావుల్లో సంఘటిత భావన �
పదో తరగతి పూర్తయ్యింది.. ఇంటర్లో ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలి.. తర్వాత ఎటువెళ్తే కెరీర్ బెస్ట్గా ఉంటుంది.. ఏ రంగంలో భవిష్యత్తు బాగుంటుంది.. ఈ అంశాలు ఎప్పుడు ప్రశ్నలుగానే ఉంటాయి. ఇలాంటి సమయంలో మనకు సాధారణంగా �
తెలంగాణలో చైతన్య ఉద్యమాలు -భువనగిరిలో పదకొండో ఆంధ్రమహాసభ మే 27, 28 తేదీల్లో పూర్తిగా కమ్యూనిస్టుల ఆధిపత్యంలో జరిగింది. ఈ ఎన్నికల్లో జాతీయపక్షం తటస్థ విధానం అవలంబించి కమ్యూనిస్టుల గెలుపునకు కారణమైంది. -పన్�
జంతువుల్లాగే మొక్కల్లో కూడా కొన్ని మాంసాహారులు ఉన్నాయి. అయితే ఇవి ఎక్కువ పరిమాణంలో మాంసాన్ని తీసుకోవు. కీటకాలు, మిడతలు, చిన్నచిన్న కప్పలు, బల్లుల వంటి వాటిని రూపాంతరం చెందిన పత్రాల్లో బంధించి జీర్ణం చేస�
మరో జీవయుత గ్రహం కోసం మానవుడి అన్వేషణ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా భూమి సమీపంలోని అంగారకుడిపై 1960, అక్టోబర్ 10న తొలి ఆర్బిటార్ను రష్యా ప్రయోగించగా అది విఫలమైంది. ఎన్నో విఫల ప్రయోగాల తర్వాత 1964లో నాసా ఆ ఘనతన�
దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఐఐటీల తర్వాత స్థానం ఎన్ఐటీలదే (నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ). జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ద్వారా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తే జేఈఈ మ
1. గోదావరి నది పొడవు? 1) 1440 కి.మీ. 2) 1465 కి.మీ. 3) 1200 కి.మీ. 4) 2500 కి.మీ. 2. కిందివాటిలో గోదావరి నది పరీవాహక రాష్ట్రం కానిది? 1) మహారాష్ట్ర 2) తెలంగాణ 3) ఛత్తీస్గఢ్ 4) మధ్యప్రదేశ్ 3. రాష్ట్రంలో గోదావరినది మొత్తం పొడవు (సుమారుగా)? 1) 500 �
మూఢనమ్మకాలు, సామాజిక కట్టువ్యవసాయం ప్రధానమైన మనదేశంలో ఇప్పటికీ గ్రామీణ జనాభే అధికం. సరైన వసతుల్లేక ఆర్థికంగా వెనుకబడిన గ్రామాలెన్నో ఉన్నాయి. బాట్ల చాటున ఉన్న ఊర్లు నేటికీ కనిపిస్తూనే ఉన్నాయి. వీటిని ని
ద్రవ పదార్థాలు – ధర్మాలు – ఒక బిందువు నుంచి మరొక బిందువుకు ప్రవహించే పదార్థాన్ని ప్రవాహి అంటారు. ద్రవాలు, వాయువులు మాత్రమే ప్రవాహి ధర్మాన్ని కలిగి ఉన్నాయి. – ద్రవాలకు ఉపరితలం ఉంటుంది. ద్రవాల సాంద్రత స
ఎస్ఐ ఉద్యోగ సాధనలో మొదటి అంకమైన ప్రిలిమినరీ పరీక్ష ముగిసిన తర్వాత మిగిలిన రెండు దశల్లో మొదటిది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), చివరిది మెయిన్స్. ఎస్ఐ ఉద్యోగార్థులకు ఈ రెండు విభాగాలు ఎంతో ముఖ్యమైన�