-నిజాం కాలంలో వార్తా పత్రికలు ప్రారంభించడానికి కఠిన నిబంధనలు ఉండేవి. వార్తా పత్రిక ప్రారంభించాలనుకునే వ్యక్తి మొదట హోంశాఖ కార్యదర్శికి, పోలీస్ ప్రెస్ కమిషనర్కు దరఖాస్తు చేసుకోవాలి. తరువాత ఆ దరఖాస్తు ప�
-మానవ సమాజంలో కుటుంబం అనేది ఒక ప్రాథమిక సామాజిక సంస్థ, సమాజ నిర్మాణంలో ఒక ప్రాథమిక యూనిట్. మానవ సంబంధాల నిర్మాణం, పరస్పర ఆధారం, ప్రాథమిక, ద్వితీయ అవసరాలు తీర్చుకోవడం, తన అవసరాలు తీర్చుకోవడంతోపాటు ఇతరుల అవస�
బ్రిటిష్ వలస పాలనలో ఏర్పాటైన సివిల్ సర్వీసు వ్యవస్థ కాలానుగుణంగా దాని ప్రాధాన్యాన్ని పెంచుకుంటూ సమాజాన్ని క్రమానుగత శ్రేణిలో నిర్మించే దిశలో ప్రభుత్వాన్ని వెనుక నుంచి నడిపిస్తుంది. ఎన్ని అవరోధాలు, ఆట�
– స్థూల పంటల సాగు విస్తీర్ణానికి, నికర పంటల సాగు విస్తీర్ణానికి మధ్యగల నిష్పత్తిని పంటల సాంద్రత అంటారు. – పంటల సాంద్రత= స్థూల పంటల సాగు విస్తీర్ణం/ నికర పంటల సాగు విస్తీర్ణం – రాష్ట్ర సగటు పంటల సాంద్రత:
ఇంటర్మీడియట్ తర్వాత దారెటు? కేవలం మెడిసిన్, ఇంజినీరింగ్ మాత్రమేనా? ప్రవేశ పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొంత అయోమయం ఉంటుంది. ఎంత ర్యాంక్ వస్తుంది.. ఏ స
నిజాం రాష్ట్రంలో పత్రికలు 1940-41లో హైదరాబాద్ కేంద్రంగా నిజాం ప్రభుత్వం చేపట్టే ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు తెలుపాలనే ఉద్దేశంతో హైదరాబాద్ సమాచారం అనే సచిత్ర మాసపత్రికను స్థాపించారు. ఇది నిజాం ప్రభుత్వ
-పారిశ్రామికీకరణ సాధించడం, ఆదాయ ఆస్తుల్లో అసమానతలను తగ్గించడం, ఆర్థికశక్తిని వికేంద్రీకరించడం ద్వారా సామ్యవాద దిశగా త్వరతగతిన ఆర్థికాభివృద్ధిని సాధించడం దేశ ప్రణాళికల ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యాలను సాధి�
హోంరూల్ ఉద్యమం (1916-18) -అతివాదులు, మితవాదుల చీలికను ఆసరాగా తీసుకుని బ్రిటిష్ ప్రభుత్వం బాలగంగాధర్ తిలక్ను లక్ష్యంగా చేసుకుంది. 1908లో రాజద్రోహ నేరం కింద అరెస్టు చేసి ఆరేండ్లు మాండలే జైలుకి పంపింది. 1914లో తిలక్ �
ప్రపంచవ్యాప్తంగా నేరాలు పెరిగిపోతున్నాయి. మనదేశంలోనూ వాటి సంఖ్య తక్కువేమీ కాదు. ఎక్కడో ఒకచోట ప్రతినిత్యం హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఘటనా స్థలాల్లో లభ�
ఉల్లి (Onion) – ప్రపంచంలో ఉల్లి ఉత్పత్తిలో చైనా ప్రథమస్థానంలో ఉండగా, భారతదేశం రెండో స్థానంలో ఉన్నది. – దేశంలో మహారాష్ట్ర అత్యధికంగా ఉత్పత్తి చేస్తుండగా, తెలంగాణలో ఉమ్మడి మహబూబ్నగర్, మెదక్ జిల్లాలు అగ్రస్
కువలయమాల – దీని రచయిత ఉద్యోతనుడు. ఈ గ్రంథం ప్రకారం శ్రీలంక, నేపాల్, టిబెట్ల నుంచి విద్యార్థులు విద్యార్జన కోసం నాగార్జునకొండ విశ్వవిద్యాలయానికి వచ్చారు శాతవాహనుల నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వరక
పూర్వకాలంలో శాస్త్రవేత్తలు తమ సొంత ఖర్చులతో పరిశోధనలు చేసేవారు. ప్రభుత్వాల నుంచి అరకొర సాయం మాత్రమే అందేది. కానీ క్రమంగా శాస్త్ర పురోగతి పెరగడంతో ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి. ఒక అంశంపై పరిశోధన కోసం వివిధ శ
1. ఎలుకలో గర్భావధి కాలం ఎంత? (1) 1) 21-22 రోజులు 2) 60 రోజులు 3) 180 రోజులు 4) 90 రోజులు 2. కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే మెదడు భాగం ఏది? (1) 1) ద్వారగోర్ధం 2) మస్తిష్కం 3) అనుమస్తిష్కం 4) సెరిబెల్లం 3. మానవ దేహంలో పొడవైన కణ
-తెలుగు ప్రజలు ప్రాచీన, మధ్యయుగంలో తమ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి జరిగిన ప్రయత్నమే గ్రంథాలయోద్యమం. తెలంగాణ ప్రజల్లో సామా�
– భారతదేశ చరిత్ర పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ -తమిళనాడులోని ఈరోడ్ సిటీలో 1879, సెప్టెంబర్ 17న పెరియార్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకటప్ప నాయకర్, చిన్మతాయమ్మాళ్. -అణగారిన కులాల అభ్యుదయానికి నాయకత్వం వహ