రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ -ఎక్కడ: శంషాబాద్, హైదరాబాద్ -ప్రారంభం: 2008 మార్చి -గుర్తింపు: అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ -ఎక్కడ ఉంది: ఢిల్లీ -ప్రారంభం: 1930లో -గుర్తింపు: దేశంలో అతిపె�
భారత్లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజలకు మెరుగైన ఆరోగ్య వసతులు కల్పించేందుకు ప్రభుత్వాలు కృషిచేస్తూనే ఉన్నాయి. కానీ, ఇప్పటికీ ఆధునిక వైద్యసదుపాయాలు అందుబాటులోలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వీర�
-సమకాలీన తెలుగు రచనలు, కుతుబ్షాహీల ఫర్మానాలు, విదేశీ బాటసారుల రచనల్లో గోల్కొండ రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వజ్రాల, నేత, కలంకారీ అద్దకం, తివాచీలు, నౌక నిర్మాణం, సురేకారం, ఇనుము – ఉక్కు మొదలైన పరిశ్ర�
గ్రూప్-1 నోటిఫికేషన్ కు చాలా గ్యాప్ వచ్చినందున ఈసారి ఎలాగైన విజయం సాధించాలని గ్రూప్-1 అభ్యర్థులు ఆశిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఉన్నతమైన ఉద్యోగాలు కాబట్టి పోటీ తీవ్రస్థాయిలో ఉంటుంది. ప్రధానంగా సివిల్
నిజాం రాష్ట్రంలో చెరువుల మరమ్మతుల కోసం నీటిపారుదల శాఖను 1878లో ఏర్పాటు చేశారు. ఈ శాఖను కూడా సదర్-ఉల్-మిహం పర్యవేక్షించేవారు. జిల్లాలో నీటిపారుదల ప్రగతిని
ఐటీతోపాటు దాదాపు సమాంతరంగా ఎదుగుతున్నది కామర్స్రంగం. కంప్యూటర్ కోర్సుల అలజడివల్ల కొంతకాలం వెనక్కితగ్గినా మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. సరైన కామర్స్ కోర్సు ఎంపికతోపాటు నేటి కాలమాన పరిస్థితు�
1.రాష్ట్ర మొత్తం భూవిస్తీర్ణంలో అడవులు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? 1) 20.45 2) 24.35 3) 28.45 4) 33.35 2. 2015లో తెలంగాణకు హరితహారం పథకాన్ని ఎన్నికోట్ల మొక్కలను నాటి, పోషించడానికి ఉద్దేశించారు? 1) 200 కోట్ల మొక్కలు 2) 230 కోట్ల మొక్కలు 3) 26
దరాబాద్ స్టేట్లో కుతుబ్షాహీల కాలం నుంచి పారిశ్రామికరంగం అభివృద్ధి చెందింది. పారిశ్రామికంగా అభివృద్ధిని అడ్డుకునే వ్యవస్థ ఇక్కడ లేకపోవడంతో హైదరాబాద్ పారిశ్రామికంగా...
ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి సాధారణ పరిపాలనలో, పాలనా సౌలభ్యం కోసం కొన్ని మార్పులు చేశాడు. నాణేల సంస్కరణల్లో భాగంగా హైదరాబాద్లో కేంద్ర ద్రవ్య ముద్రణాలయాన్ని...
610 జీఓ అమలులో వైఫల్యం, స్థానికేతరులను వెనక్కి పంపించాలని టీఎన్జీవోల డిమాండ్తో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గిర్గ్లానీ అధ్యక్షతన 2001, జూన్ 26న ఏకసభ్య కమిషన్ను నియమించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల నాటి నుంచి 2004, �
ప్రపంచ నూలు ఉత్పత్తిలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా, భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో గుజరాత్ (125 లక్షల బేళ్లు), మహారాష్ట్ర (85 లక్షల బేళ్లు), తెలంగాణ (50 లక్షల బేళ్లు) మొదటి మూడు స్థానాల్లో...
1. స్వర్ణ దేవాలయాన్ని నిర్మించిన సిక్కుమత గురువు? 1) గురురామ్ దాస్ 2) గురు అర్జున్దేవ్ 3) గురు గోవింద్ 4) గురునానక్ 2. రాజా రామమోహన్ రాయ్ రాయని గ్రంథం? 1) గిఫ్ట్ టు మోనోథీయిస్ట్ 2) ప్రిన్సెప్ట్ ఆఫ్ జీసస్ 3) గైడ్ టు పీస�