సంధులు – పూర్వపదం, పరపదం పరస్పరం ఏకాదేశం కావడాన్ని సంధి అంటారు. – ఒక సంధి పదాన్ని విడదీయగా రెండు పదాలు వస్తాయి. – మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండో పదాన్ని పరపదం అని అంటారు. – ఉదా: గజేంద్రుడు= గజ(పూర్వపద�
1. కింది వాటిలో మితులు లేని భౌతిక రాశి? 1) యంగ్ గుణకం 2) పాయిజన్ నిష్పత్తి 3) స్థూల గుణకం 4) దృఢతా గుణకం 2. కాంతి సంవత్సరం దేనికి ప్రమాణం? 1) కాలం 2) దూరం 3) వడి 4) ఏడాది 3. కేంద్రక వ్యాసాన్ని కొలిచేందుకు ఉపయోగించే ప్రమాణం? 1) �
– దేశంలో రైల్వేలను నాటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ 1853 ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారు. – మొదటి రైలు బొంబాయి- థానే మధ్య 34 కి.మీ. దూరం 14 బోగీలు, 400 మంది ప్రయాణికులతో గంట పదిహేను నిమిషాల పాటు ప్రయాణం చేసింది. – హ�
శ్వేత జాతీయుడు గాంధీని మొదటితరగతి బోగి నుంచి బయటకు తోసేయడంతో వెయిటింగ్ రూమ్లో రాత్రంతా చలికి వణుకుతూ కూర్చున్న సంఘటనతోపాటు మొదటి తరగతి టిక్కెట్ కొనుక్కుని కూడా...
అర్థ పరిణామం -విపరిణామం అంటే మార్పు భాషలో వర్ణాలు, ధ్వనులు, వాక్య నిర్మాణం, వ్యాకరణ నిర్మాణం ఒకటేమిటి ప్రతిదీ మారిట్లుగానే అర్థాలు కూడా మారుతుంటాయి. కాలానికి అనుగుణంగా ఒక పదానికి ఉన్న అర్థంలో మార్పు సంభవ�
1. వ్యక్తుల్లోని శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక శక్తులను వెలికితీసేది విద్య అన్నవారు? 1) మహాత్మాగాంధీ 2) వివేకానంద 3) అరవిందుడు 4) జాన్ డ్యూయీ 2. 12 ఏండ్లకు ప్రాథమిక విద్య పూర్తయ్యే విద్యార్థి దశ ఏ విద్యకు సంబంధ�
భారతదేశం ఒక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమే కాదు, సమాఖ్య వ్యవస్థ కూడా. ఒక సమాఖ్య రాజ్యాంగానికి ఉండాల్సిన అతిముఖ్యమైన లక్షణం రాజకీయ, అధికార వికేంద్రీకరణ. ఎక్కడైతే సార్వభౌమాధికారం మొత్తం కేంద్రీకృతం కాకుండ�
సంపూర్ణాంతర పరావర్తనం అనే సూత్రం ఆధారంగా పనిచేసే ఈ ఆప్టికల్ ఫైబర్ను డాక్టర్ నరేంద్రసింగ్ కపానీ అనే శాస్త్రవేత్త 1952లో కనుగొన్నాడు. ఇది 1956 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీన్ని గాజుతో....
1. బాబర్ కింది ఏ ఢిల్లీ సుల్తాన్ను ఓడించి మొఘల్ రాజ్యస్థాపన చేశాడు? 1) మహ్మద్ లోడి 2) ఇబ్రహీం లోడి 3) దౌలత్ఖాన్ లోడి 4) అలంఖాన్ లోడి 2. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో భయంకరమైన వారసత్వ యుద్ధాలు జరిగాయి? 1) అక్బర్ 2) షాజహాన్
రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ -ఎక్కడ: శంషాబాద్, హైదరాబాద్ -ప్రారంభం: 2008 మార్చి -గుర్తింపు: అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ -ఎక్కడ ఉంది: ఢిల్లీ -ప్రారంభం: 1930లో -గుర్తింపు: దేశంలో అతిపె�
భారత్లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజలకు మెరుగైన ఆరోగ్య వసతులు కల్పించేందుకు ప్రభుత్వాలు కృషిచేస్తూనే ఉన్నాయి. కానీ, ఇప్పటికీ ఆధునిక వైద్యసదుపాయాలు అందుబాటులోలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వీర�