పకృతి సిద్ధంగా ఏర్పడిన సుందర రమణీయ దృశ్యాలను చూసి తరించడమే ఎకో టూరిజం. తెలంగాణ ఎకో టూరిజంలో రమణీయమైన దృశ్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. హైదరాబాద్-నాగార్జునసాగర్-శ్రీశైలం సర్క్యూట్లో ఎకో టూరిజం సర్క్యూట్ ఉ�
ఒండ్రు మృత్తికలు -ఈ రకమైన నేలలు నదులు తీసుకువచ్చే ప్రవాహం వల్ల ఏర్పడుతాయి. -ఇవి రాష్ట్ర నికర సాగుభూమిలో 20 శాతం, దేశ నికర సాగు భూమిలో 23.4 శాతం ఉన్నాయి. లక్షణాలు : ఇవి నేలలన్నింటిలోకి అత్యంత సారవంతమైనవి. (వ్యవసాయ
భారత్కు స్వాతంత్య్రం వచ్చేనాటికే అమెరికా అణుబాంబులను తయారు చేసి ప్రయోగించింది. – పీ-5 దేశాల్లో (అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్) అమెరికానే మొదటిసారి అణ్వస్త్ర ప్రయోగం చేసింది. – న్యూక్లియర్ అణు
1. ఆరో కార్బన్పై కీటోన్ సమూహం ఉండే నత్రజని క్షారాలు? 1) అడినిన్, సైటోసిన్ 2) అడినిన్, థైమిన్ 3) థైమిన్, గ్వానిన్ 4) ఏదీకాదు 2. CCA కోడాన్ దేనిలో ఉంటుంది? 1) m-RNA 2) t-RNA 3) r-RNA 4) DNA 3. కింది వాటిలో సరైనది ఏది? ఎ. ఒకే mRNA తో కలిసి ఉండే రైబోజ
కులవ్యవస్థ భారత్లోనే జన్మించింది. అలాగే ఇది భారతదేశానికే పరిమితమైన ఒక సాంఘిక వ్యవస్థ లోపం. ప్రపంచంలో అన్ని సమాజాల్లో ప్రాథమిక సామాజిక సంస్థలు అంటే మానవుని జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే...
మన దేశంలో మహిళా, శిశు సంక్షేమం కోసం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ర్టాలు తమ పరిధిలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. అందుకోసం అవసరాన్నిబట్టి కాలానుగునంగా అ
కొంతకాలం క్రితంవరకు విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఇంటర్ ఆ తర్వాత ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ కోర్సులే ప్రపంచంగా ఉండేవి. అవి చేయలేనివారు సాధారణ డిగ్రీవైపు వెళ్లేవారు. కానీ ప్రస్తుతం విద్యార్థులతోపాటు వార�
సంస్థలోపల జరిగే అంతర్గత వ్యవహారాల్లో పారదర్శకత, చట్టబద్ధత అనేవి చాలా అవసరం. ఇటువంటి కీలక బాధ్యతలను నిర్వహించి, వ్యాపార సామ్రాజ్యాన్ని తమ భుజస్కంధాలపై మోసేవారు...
భారతదేశ చరిత్ర -భారతదేశంలో ఆంగ్ల భాషా వ్యాప్తి, పాశ్చాత్య విద్యావిధానం వల్ల తమ పాలనకు మేలు కలుగుతుందని కంపెనీ డైరెక్టర్లు విశ్వసించారు. పరిపాలనలో సహాయపడటానికి విద్యావంతులైన భారతీయులు తయారవుతారని నమ్మ�
కుతుబ్షాహీలు -సైనిక వ్యవస్థ: బహమనీ రాజ్య శిథిలాలపై దక్కన్లో గోల్కొండ కేంద్రంగా అవతరించిన కుతుబ్షాహీలు.. బహమనీల సైనిక వ్యవస్థనే కొద్దిపాటి మార్పులతో ఆచరించారు. వీరు భారీ సైన్యాలను పోషించారని సమకాలీన �
హస్తకళలు పర్యటనల్లో భాగంగా పర్యాటకులు వివిధ ప్రాంతాల్లో దొరికే వస్తువులను కొనడం అలవాటు. బంజారా ఎంబ్రాయిడరీ: హైదరాబాద్, నిర్మల్లో లంబాడీలు బట్టలపై రకరకాల ఆకృతులను వేస్తారు. వీటిని బంజారా ఎంబ్రాయిడరీ అ�
మనిషి విజ్ఞానాన్ని సంపాదించేందుకు, ఆ విజ్ఞానాన్ని భద్రపర్చేందుకు అత్యద్భుత ప్రదేశం గ్రంథాలయం. విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులు, మేధావులు ఇలా ఎవరికైనా ఏదో ఒకటి నేర్పేది...
భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపొందుతున్న కొఠారి కమిషన్ ప్రకారం భావిభారతపౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ ఎంపిక పరీక్షలో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించే విభాగం విద్యా దృక్పథాలు. గత ప్రశ్నపత్రాల స
రొటీన్ కోర్సులకు భిన్నంగా ఏదైనా చేయాలి.. మెదడుకు పదునుపెట్టి సృజనాత్మకతను పెంచుకోవాలి.. అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కొత్తగా ఏదో చేయాలి.. నలుగురిలో ఒకడిగా కాకుండా...
సిరిసిల్ల కొండల్లో జన్మించిన మానేరునది నది మొత్తం 128 కి.మీ. పొడవున ప్రవహిస్తుంది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మీదుగా ...