గ్రామస్థాయిలో ప్రభుత్వం తరఫున కార్యనిర్వహణ అధికారిగా పంచాయతీ కార్యదర్శి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం - 2018లో పేర్కొన్న విధులను, బాధ్యతలను, అదేవిధంగా ప్రభుత్వం...
దక్షిణ అమెరికా -ప్రకృతి సిద్ధమండలాలు, జలపాతాలు, పక్షులు, విభిన్న ఉష్ణోగ్రతలు, జీవరాశులకు ప్రసిద్ధి దక్షిణ అమెరికా. ఇది 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 55 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య, 35 డిగ్రీల పశ్చిమ రేఖాంశ�
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ -ఈ ప్రాజెక్టును ఖోస్లా కమిటీ సూచనల మేరకు నల్లగొండ జిల్లాలోని నందికొండ గ్రామం వద్ద నిర్మించారు. -దీన్ని 1955, డిసెంబర్ 10న ప్రారంభించారు. -ఈ డ్యామ్ పొడవు 1500 మీ., ఎత్తు 124 మీ. -ఈ ప్రాజెక్టు ప
-ఆధునికకాలంలో మనిషి అభివృద్ధి చర్యల ద్వారా అధిక మొత్తంలో ఘనవ్యర్థ పదార్థం విడుదలవుతున్నది. -ముఖ్యకాలంలో ప్లాస్టిక్స్, పాలిథీన్ వినియోగం పెరిగినప్పటి నుంచి ఘన వ్యర్థ పదార్థాల విడుదల కూడా పెరిగింది. మానవ
జాతి -తమలో తాము అంతర ప్రజననం చెందగల సమాన లక్షణాలు ఉన్న జీవుల సమూహాన్ని జాతి అంటారు. -ఒక జాతి జీవులు మరొక జాతి జీవులతో లైంగిక వివక్తను కలిగి ఉంటాయి. పర్యావరణంలో అనేక జాతుల మొక్కలు, జంతువులు ఉన్నప్పటికీ ఒక జా�
-మన దేశంలో వివిధ పరిశ్రమల్లో సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగాలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. 130 కోట్లకు పైగా జనాభాగల దేశం మనది. దేశ ప్రజల అవసరాలు తీర్చడానికి సేల్స్, మార్కెటింగ్ విభాగాలు ఎంతో తోడ్పడుతాయి. భారత ఆర్థ�
మహ్మద్ కులీ కుతుబ్షా (1580-1612) -ఇతడు ఇబ్రహీం కులీకుతుబ్షా మూడో కుమారుడు. -గొప్ప కళాభిమాని, నిర్మాత. ఇతడే నేటి హైదరాబాద్ నగర నిర్మాత. -ఇతడు గొప్ప సాహిత్యాభిమాని. దక్కనీ, ఉర్దూ భాషల్లో దిట్ట. తెలుగు భాషలో కూడా మంచ�
ఆర్థికాభివృద్ధి, సంస్కరణల గురించిన చర్చలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థల గురించి మాట్లాడినా ఈ అంశానికే ప్రస్తుతం అధిక ప్రాధాన్యం ఉ�
లలు శైథిల్యం (పగిలి) చెందడంవల్ల ఏర్పడిన శిలాశైథిల్య పదార్థాన్ని రెగోలిథ్ అని అంటారు. ఈ రెగోలిథ్ అనే పదార్థం వివిధ జీవ, భౌతిక, రసాయన ప్రక్రియలకు లోనై కాలక్రమేణా మెత్తని పొరగా...
– భౌతిక పరిస్థితుల వల్ల కాలానుగుణంగా ఒక సమాజ స్థానాన్ని ఇతర రకాల సమాజాలు ఆక్రమించుకోవడాన్ని లేదా ప్రతిక్షేపించడాన్ని జీవారణ అనుక్రమం అని అంటారు. – జీవావరణ అనుక్రమం నెమ్మదిగా, అవిచ్ఛిన్నంగా చాలాకాలం
శివాజీ మునిమనుమడిగా ప్రసిద్ధి చెందిన సాహూ కొల్హాపూర్ సంస్థానాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. సాహూ స్వయంగా తన రాజ్యంలోని గ్రామాలను సందర్శించి అక్కడి పరిస్థితులను...