ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఈ నెల 1న ములుగు జిల్లా చెల్పాక వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురు మావోయిస్టులకు విషమిచ్చి చంపారని భారత కమ్యూనిస్టుపార్టీ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ గురు
భువనగిరి లోక్సభ స్థానం నుంచి సీపీఎం పోటీ చేస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మిగిలిన స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు వ�
పేదలు, కార్మికులు, కర్షకుల కోసమే పుట్టిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా తమ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షమే వహిస్తుందని అన్నార�
పర్యావరణాన్ని కూడా ప్రపంచ కార్పొరేట్ సంపన్న దేశాలు వ్యాపారంగా మలుచుకొంటున్నాయని భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఎంసీపీఐయు) జాతీయ ప్రధానకార్యదర్శి ఎం అశోక్ మండిపడ్డారు.