కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేస్-7 పరిధిలో 4 నివాస, 15 వాణిజ్య ప్లాట్లకు వచ్చే నెల 11న బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. నివాస ప్లాట్ల ధర చదరపు గజానికి రూ.1.25 లక్షలుగా, వాణిజ్య ప్లాట్ల ధర
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కసరత్తు మొదలుపెట్టింది. ప్రయాణికుల రద్దీ పెరిగిన నష్టాలు తగ్గకపోవడం, కమర్షియల్ స్పేస్ రెవెన్యూ లేకపోవడంతో చార్జీ
రియల్టీ సేవల సంస్థ మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ దూకుడు పెంచింది. హైదరాబాద్లో 18.2 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్థలాన్ని రూ.613 కోట్లతో కొనుగోలు చేసింది.
ప్రమాదంలో ఉన్న వారసత్వ స్థలాల జాబితాలో చందమామను వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ (డబ్ల్యూఎంఎఫ్) చేర్చింది. భవిష్యత్తులో వాణిజ్యపరమైన అంతరిక్ష కార్యక్రమాలు చందమామను దోపి డీ చేసి, నష్టపరిచే అవకాశం ఉన్నట్లు