జీహెచ్ఎంసీ తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ హెచ్ఎండీఏ. హైదరాబాద్ చుట్టూ 7 జిల్లాల పరిధిలో సుమారు 50 కి.మీ దూరం వరకు విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో పట్టణీకరణతో పాటు పరిశ్రమలు గణనీయంగా పెరుగుతున్నాయ�
హౌసింగ్ బోర్డు ఆధీనంలోని విలువైన భూములు, షాపింగ్ కాంప్లెక్స్లలోనూ ఆంధ్రప్రదేశ్ సమాన వాటా కోరుతున్నది. ఢిల్లీలో ఏపీభవన్ను విభజించిన తరహాలోనే ఇక్కడి ఆస్తులను కూడా విభజించాలని పట్టుబడుతున్నది. హౌస�
మణిపూర్లో అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం పశ్చిమ ఇంఫాల్, కాంగ్పోక్పీ జిల్లాల్లో జరిగిన హింసలో ఒక పౌరుడు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. తెల్లవారుజామున ఫయెంగ్, సింగ్డా గ్రామంలో స్వల్ప కాల్పు�
అగ్ని ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది.