తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలబెట్టేలా కేసీఆర్ నిర్మించిన అద్భుత నిర్మాణం సచివాలయం. దీనిని నిర్మిస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నో విమర్శలు చేశారు. కానీ, ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కే
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛా వాతావరణంలో జరిగేలా, నగదు పంపిణీని అరికట్టేందుకు విసృ్తత చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్
లంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖలో ఎన్నో సంసరణలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
నగరంలో ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం స్మార్ట్సిటీలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ వై సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థల�