నాగర్కర్నూల్ జిల్లాలో విద్య, వైద్యంతోపాటు ఇరిగేషన్, పరిశ్రమలు, ఉపాధి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించి అన్నివిధాలుగా అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరమున్నదని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖల మంత్రి దామ�
ఉ మ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల గిరిజన సం క్షేమ శాఖ ఆశ్రమ పా ఠశాలలు, వసతి గృహా ల విద్యార్థుల అండర్-14, అండర్-17 జోనల్ స్థాయి క్రీడా పోటీలను అ చ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో గు రువారం అ�
గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లాలోని 284 కేంద్రాల్లో పకడ్బందీగా నిర్వహించారు. ఉదయం జరిగిన పేపర్-1కు 87,020 మందికిగానూ 73,333 మంది అభ్యర్థులు, అలాగే మధ్యాహ్నం జరిగిన పేపర్-2 ఎగ్జామ్కు 87,020 మందికిగ�
దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన లింగమయ్యను నిరంతరం దర్శించుకోవచ్చు. ఇప్పటివరకు ఏడాదిలో మూడు రోజులు మాత్రమే అనుమతిచ్చేవారు. ఇక నుంచి నిరంతరం స్వామి చెంతకు చేరేం దుకు అవకాశం కల్పించనున్నారు.
దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతి సోయగాల మధ్య భౌరాపూర్ పుణ్యక్షేత్రం వెలసింది. చెంచుల ఆరాధ్య దైవమైన భ్రమరాంబికమల్లికార్జున స్వామి కొలువైన ఈ ఆలయం అతి పురాతనమైనది.
సఫారీ టూర్.. అడవుల్లో జంతువులను చూస్తూ విహరించాలని ప్రతి ప్రకృతి ప్రేమికుడి కోరిక. ఇందుకోసం ఒకప్పుడు వేరే రాష్ర్టానికో, వేరే దేశానికో వెళ్లాల్సి వచ్చేది. కానీ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అడవుల పరిరక్షణ�