ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావ�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహం సమీపంలో అమర వీరుల స్తూపం వద్ద రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్�
ఓటు హ క్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనాలని మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేర కు స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎ లక్ట�
మహబూబ్నగర్ పాలమూరు విశ్వవిద్యాలయం ఎదురుగా ఉ న్న హరహర ఫంక్షన్హాల్లో సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అడిషన ల్
‘ప్రజావాణి’లో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.